Tag Telangana bhadrachalam godavari spl officers

వరదల పరిస్ఠితి పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులు

వరదలు పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేసేందుకు ప్రత్యేక ఐఏఎస్ అధికారులు నియామకం. -పరిస్థితిని సమీక్షిస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారులు భద్రాచలం ప్రజాతంత్ర, జూలై 20 : గోదావరి వరద క్రమంగా పెరుగుతున్నందున 71అడుగులు వరకు పెరుగుతుందని దృక్పథాన్ని మనసులో పెట్టుకొని సంబంధిత స్పెషల్ ఆఫీసర్లు అధికారులు వారి సిబ్బందిని అందుబాటులో ఉంచుకొని ఏ ఒక్క ప్రాణానికి…

You cannot copy content of this page