భదాద్రి వద్ద గోదావరి పరవళ్ళు
35 అడుగులకు చేరుకున్న నీటిమట్టం – మరింత పెరిగే అవకాశం ముంపు ప్రాంతాలను పరిశీలించిన కలెక్టర్ ప్రియాంక అలా పునరావాస కేంద్రాలు పరిశీలన – అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశం భద్రాచలం,ప్రజాతంత్ర,జూలై 19 : గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం వేగంగా పెరుగుతుంది. బుధవారం ఉదయం…