2047 నాటికి 3 ట్రలియన్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ

– తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ ప్రధాన లక్ష్యం ఇదే – ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ 200 బిలియన్ డాలర్లు – 15 రెట్లు పెరిగితేనే లక్ష్యం సాధించగలం – మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 5: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025 ప్రధాన లక్ష్యం రాష్ట్రాన్ని 2047…
