తీన్మార్ మల్లన్న కొత్త పార్టీ

– తెలంగాణ రాజ్య సాధన పార్టీగా నామకరణం హైదరాబాద్,ప్రజాతంత్ర,సెప్టెంబర్17: తెలంగాణలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ కొత్త రాజకీయ పార్టీని పెట్టారు. తన పార్టీకి తెలంగాణ రాజ్యసాధన పార్టీగా నామకరణం చేశారు. ఈ మేరకు బంజారాహిల్స్లోని తాజ్ కృష్ణా హోటల్లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో కొత్త రాజకీయ పార్టీ పేరు, జెండాను…
