సాగులో సాంకేతిక పరిజ్ఞానం ఎంతో అవసరం

– రైతుల అభివృద్ధిలో తోడుగా ప్రజా ప్రభుత్వం – నాబార్డుతో ముడిపడి ఉన్న గ్రామీణ భారతం – 21వ శతాబ్దానికి అనువైన సంస్థలను నెలకొల్పుతాం – నాబార్డు ధరిత్రీ సదస్సులో డిప్యూటీ సీఎం భట్టి హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 20: సంక్షోభ సమయాల్లోనే కాదు, రైతుల ప్రతి రోజూ అభివృద్ధి పయనంలో ప్రజా ప్రభుత్వం తోడుగా…
