ప్రాణాలు పోతున్నాయ్.. బకాయిలు చెల్లించండి

– రిటైర్డ్ ఎంప్లాయీస్ బకాయిల సాధన కమిటి డిమాండ్ హన్మకొండ, ప్రజాతంత్ర, డిసెంబర్ 24ః రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని పెన్షనర్స్ జేఏసీ జిల్లా అధ్యక్షుడు ఈ.నర్సింహారెడ్డి, రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ధర్మేంద్ర డిమాండ్ చేశారు. రాష్ట్ర రిటైర్డ్ ఎంప్లాయీస్ బకాయిల సాధన కమిటీ, రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్ దారుల…
