గురువులకు ఎగనామం!

హైదరాబాద్: దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా అధ్యాపకుల సమ్మెతో యూనివర్సిటీలు, కాలేజీలు మూతపడ్డాయి. ఐదో వేతన సంఘం సిఫార్సులకు అనుగుణం గా తమ జీత భత్యాలు, సర్వీసు నిబంధనలను సవరించనందుకు నిరసనగా అధ్యాపకులు దేశ వ్యాప్తంగా సమ్మెకు దిగారు. ఆగస్టు 11 నుంచి మొదలైన సమ్మె 27 నుంచి ఊపందుకుంది. అడ్మిషన్లు, పరీక్షలు ఎక్కడి వక్కడ ఆగిపోయాయి.…
