ఉపాధ్యాయ నియామక నిబంధనలను సమీక్షించాలి

– టీచర్, విద్యార్థుల నిష్పత్తిని కచ్చితంగా అమలు చేయాలి – విద్యాశాఖ కార్యదర్శికి ఎమ్మెల్సీ కొమురయ్య లేఖ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 17: జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ-2020), ప్రాథమిక అక్షరాస్యత, సంఖ్యాశాస్త్రం (ఎఫ్ఎల్ఎన్), ప్రాథమిక తరగతులలో అభ్యసన ఫలితాలను మెరుగుపరిచే లక్ష్యంతో చేపట్టిన వివిధ కార్యక్రమాల అమలుతో పాఠశాల విద్యా వ్యవస్థ గణనీయమైన మార్పులకు…
