వేతన జీవులకు భారీ ఊరట

రూ.12 లక్షల వరకు పన్ను మినహాయింపు కొత్త ఆదాయ చట్టంపై వచ్చే వారం బిల్లు బడ్జెట్లో ప్రకటించిన ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ న్యూదిల్లీ,ఫిబ్రవరి 01: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యతరగతి, వేతన జీవులకు శుభవార్త చెప్పారు. కొత్త పన్నవిధానంలో రూ.12 లక్షల ఆదాయం వరకు ఎటువంటి పన్నులు చెల్లించాల్సిన అవసరం ఉండదని ప్రకటించారు.…