ఎయిర్టెల్ వినియోగదారులపై టారిఫ్ దాడి

భారీగా పెరగనున్న రీఛార్జ్ ధరలు జూలై 3నుంచి అమల్లోకి కొత్త ధరలు ముంబై,జూన్28: మొబైల్ ఫోన్ వినియోగదార్లకు వరుసగా రెండు షాక్లు తగిలాయి. ప్లాన్ ధరలు పెంచుతూ రిలయన్స్ జియో ప్రకటించిన వెంటనే, భారతి ఎయిర్టెల్ కూడా రేట్లను పెంచింది. ఎయిర్టెల్ సిమ్ వినియోగించాలంటే యూజర్లు ఇకపై 10 శాతం నుంచి 21 శాతం ఎక్కువ…
