లక్ష్యం 2028..! తెలంగాణ,కర్ణాటక పై అందరి దృష్టి

దక్షిణ భారతదేశంలో బీజేపీ రాజకీయ వ్యూహం బలహీనంగా మారడమే కాకుండా, దాని ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్కు ఇక్కడ వరుసగా బలం పెరుగుతోంది. దక్షిణాదిలో బీజేపీకి గట్టి పట్టు ఉన్న ఏకైక రాష్ట్రం కర్ణాటక. అయితే అక్కడ కూడా ప్రస్తుతం పార్టీ అంతర్గత విభేదాలతో సతమతమవుతోంది. ఈ పరిస్థితుల్లో 2028లో జరగనున్న తెలంగాణ, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు…
