చర్చలు సానుకూలంగా సాగాయి

` ప్రభుత్వ నిర్ణయం వెలువడే వరకు ఆగండి – ప్రైవేటు కళాశృాలల యాజమాన్యాలకు భట్టి సూచన హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 15: తనతోపాటు ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు, చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్, ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, కార్యదర్శులు, ప్రైవేట్ కళాశాలల యజమాన్యాలు అందరం కలిసి ఆదివారం అయినప్పటికీ…
