మక్కల కొనుగోళ్లు చేపట్టండి

– నిర్మల్ జాతీయ రహదారిపై రైతుల ఆందోళన నిర్మల్, ప్రజాతంత్ర, మే 6: మొక్కజొన్న, జొన్నల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ రైతుల ఆందోళన చేపట్టారు. నిర్మల్ జిల్లాలోని దిలావర్పూర్ మండలం గుండంపెల్లి గ్రామ రైతులు నిర్మల్- భైంసా జాతీయ రహదారిపై బైఠాయించారు. ఆరుగాలం కష్టపడి పంటలు పండిస్తే కొనుగోలు కేంద్రాలు లేక…
