అధికారుల సమస్యలపై సత్వర నిర్ణయం తీసుకోండి

– సింగరేణి యాజమాన్యానికి ఉప ముఖ్యమంత్రి ఆదేశాలు సింగరేణి భవన్, ప్రజాతంత్ర, జూలై 13 : సింగరేణిలో సుమారు 2,200 మంది అధికారులకు సంబంధించిన సమస్యల పరిష్కారంపై వీలైనంత త్వరగా సానుకూల నిర్ణయం తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క సింగరేణి యాజమాన్యాన్ని ఆదేశించారు. కోల్ ఇండియా సంస్థల మాదిరిగా సింగరేణి…
