బయ్యారం ఉక్కుపై నిర్ణయం తీసుకోండి

– కొత్తగూడెంలో విమానాశ్రయం ఏర్పాటు చేయండి – కేంద్ర మంత్రులను కోరిన మంత్రి తుమ్మల న్యూదిల్లీ,సెప్టెంబర్16: బయ్యారం ఉక్కును వినియోగించి తెలంగాణకు న్యాయం చేయాలని కేంద్ర ఉక్కు శాఖమంత్రి కుమారస్వామిని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు కోరారు. దిల్లీలో తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో కేంద్ర ఉక్కు శాఖమంత్రి కుమారస్వామితో తుమ్మల…
