సమన్వయం, డిజిటల్ వేదికలతో సత్వర న్యాయం

– హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆపరేష్ కుమార్ సింగ్ – రాష్ట్ర జ్యుడిషియల్ అకాడమీ, పోలీసు శాఖ సంయుక్త సదస్సు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 20 : కొత్త నేర చట్టాలైన భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్), భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్ఎస్ఎస్), భారతీయ సాక్ష్య అధినియమం (బీఎస్ఏ) అమలులో డిజిటల్ వేదికల…
