యాదగిరిగుట్ట ఆలయంలో స్వాతి నక్షత్ర వేడుకలు

– గిరి ప్రదక్షిణలో పాల్గొన్న భక్తులు యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, నవంబర్ 19 :యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బుధవారం స్వామివారి జన్మ నక్షత్రం స్వాతిని పురస్కరించుకుని భక్తులు వేకువ జామునే గిరి ప్రదక్షిణ చేసి మొక్కులు చెల్లించుకున్నారు. స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకొని ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి అనంతరం కవచమూర్తుల అష్టోత్తర శతకటాభిషేకం పూజలు నిర్వహించారు.…
