స్వరాష్ట్రం ఒడిషాలో ద్రౌపది ముర్ము పర్యటన
మద్ధతు ప్రకటించి స్వాగతించిన సిఎం పట్నాయక్ భువనేశ్వర్, జూలై 8 : రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు కూడగట్టేందుకు అన్ని పార్టీల అధినేతలతో ఎన్డీఏ అభ్యర్థి ముర్ము సమావేశమవుతున్నారు. ఇందులో భాగంగా శుక్రవరాం సొంత రాష్ట్రం ఒడిశాకు వచ్చిన ఆమె.. నవీన్ పట్నానాయక్తో భేటీ అయ్యారు. అసెంబ్లీ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశానికి బీజేడీ ఎమ్మెల్యేలంతా…
