స్వామి వివేకానంద బోధనలు అనుసరణీయం

– బీజేపీ అధ్యక్షుడు రామచందర్రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 12ః స్వామి వివేకానంద 164వ జయంతి సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు సికింద్రాబాద్ లో వివేకానంద విగ్రహాన్ని ఆవిష్కరించి నివాళులర్పించారు. ప్రజలకు బీజేపీ తెలంగాణ శౄఖ తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ స్వామి వివేకానంద జయంతిని…
