చెక్డ్యామ్లు కుప్పకూలడంపై అనుమానం

– లోతైన దర్యాప్తు జరిపించాలి - సిఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి బండి లేఖ హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 25: రాష్ట్రంలో చెక్ డ్యామ్లు కూలిపోవడంపై అనుమానాలున్నాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. వీటిపై విచారణ జరగాలన్నారు. ఎందుకు ఇలా జరుగుతున్నాయో తేల్చాలన్నారు. ఈ మేరకు సీఎం రేవంత్రెడ్డికి ఆయన బహిరంగ లేఖ…
