ఉచిత పథకాలపై సుప్రీం కోర్టు మరోమారు సీరియస్

- ప్రజల సొమ్మును దుబారాపై ఆగ్రహం – పేదలకు విద్య తదితర కనీస అవసరాలు కల్పించాల్సిందే – చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం వ్యాఖ్యలు న్యూదిల్లీ, ఫిబ్రవరి 19: దేశంలో రాజకీయ పార్టీలు అందిస్తున్న ఉచిత పథకాలపై సుప్రీంకోర్టు మరోసారి తీవ్రస్థాయిలో స్పందించింది. తమిళనాడు విద్యుత్ పంపిణీ సంస్థకు సంబంధించిన కేసు విచారణ సందర్భంగా జస్టిస్…
