రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీమ్లో ఎదురుదెబ్బ
– సోషల్ మీడియా పోస్టులపై అప్పీల్ తిరస్కరణ న్యూదిల్లీ, ఫిబ్రవరి 2: రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగలింది. సామాజిక మాధ్యమాల పోస్టులపై ప్రభుత్వం అడ్డగోలుగా కేసులు పెట్టడం ఏమాత్రం చెల్లదంటూ గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ వేసిన అప్పీల్ను అత్యున్నత ధర్మాసనం తిరస్కరించింది. సోషల్ మీడియా పోస్టులపై అక్రమ కేసులు…
