భోజ్శాలపై సుప్రీం కీలక ఆదేశాలు

-ఇరు మతస్థుల పూజలు, ప్రార్థనలకు అనుమతి భోపాల్, ప్రజాతంత్ర, జనవరి22: మధ్యప్రదేశ్లోని వివాదాస్పద భోజ్శాల ఆలయం-కమల్ మౌలా మసీదు కాంప్లెక్స్ వద్ద ప్రార్థనల విషయంలో సుప్రీంకోర్టు గురువారం కీలక ఉత్తర్వులు జారీచేసింది. ఈ ప్రాంతంలో శుక్రవారం హిందూ, ముస్లింలు ప్రార్థనలు చేసుకునేందుకు అనుమతించింది. వసంత పంచమి సందర్భంగా సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకూ హిందూ మతస్థులు…
