థాయిలాండ్లో గొటబయ రాజపక్సె ఆశ్రయం
శ్రీలంక మాజీ అధ్యక్షుడు గొటబయ రాజపక్స థాయ్లాండ్ లో తాత్కాలికంగా బస చేయనున్నారు. ఆయనకు ఆశ్రయమిచ్చేందుకు థాయ్ ప్రభుత్వం అంగీకరించింది. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న శ్రీలంకలో గొటబయకు వ్యతిరేకంగా ఆందోళనలు మిన్నంటాయి. దీంతో జూలై 13న శ్రీలంక వదిలి మాల్దీవులు.. అక్కడ్నుంచి సింగపూర్ కూ వెళ్లారు. ప్రస్తుతం సింగపూర్ వీసా గడువు ముగియనుండటంతో.. ఆశ్రయం…
