తెలంగాణ ప్రభుత్వంపై సుప్రీమ్ కోర్టు ఆగ్రహం
ఓ తీర్పులో జరిమాన చెల్లించకపోడంపై మండిపాటు రెడు వారాల్లో చెల్లించాలని మరోమారు ఆదేశం న్యూ దిల్లీ, జూన్ 5(ఆర్ఎన్ఎ) : రాష్ట్ర ప్రభుత్వంపై సుప్రీమ్ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణ ప్రభుత్వం కోర్టు ఉత్తర్వులు పాటించలేదని మండిపడింది. ఎస్టీల రిజర్వేషన్ కేసులో జరిమానా చెల్లించక పోవడంపై తెలంగాణ సర్కారును సుప్రీమ్ కోర్టు హెచ్చరించింది. తెలంగాణ…
