సైబర్ నేరగాళ్ల బాధితులకు అండ

– సైబర్ మిత్ర పేరుతో ప్రత్యేక విభాగం ఏర్పాటు -బాధితులు 1930కు ఫోన్ చేయాలన్న కమిషనర్ సజ్జన్నార్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 9:సైబర్ నేరాల బాధితులకు హైదరాబాద్ పోలీసులు ఎల్లప్పుడు అండగా ఉంటారని నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ స్పష్టం చేశారు. శుక్రవారం నాడు హైదరాబాద్లోని బషీర్బాగ్ సీసీఎస్ కార్యాలయంలో సైబర్ మిత్ర పేరుతో…
