మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీని ఆదరించండి

– \కేంద్ర మంత్రి బండి సంజయ్ వినతి హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 7: బీజేపీతోనే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమని, డబుల్ ఇంజిన్ సర్కార్ వల్లనే రాష్ట్రం పురోగమనిస్తుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. నరేంద్రమోదీ నాయకత్వంలో భారత్ ఉజ్వంలంగా ఉందన్నారు. తెలంగాణలో కూడా భవిష్యత్ బాగుండాలని కోరుకుంటున్నామని అన్నారు. జమ్మికుంట, హుజురాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో…
