Tag #Sundar Pichai #came to India #for AI Summit

ఏఐ ‌సమ్మిట్‌ ‌కోసం భారత్‌కు సుందర్‌ ‌పిచాయ్‌

-‌ ప్రధాని మోదీతో భేటీ న్యూదిల్లీ, ఫిబ్రవరి 18: సాంకేతిక ప్రపంచంలో భారత్‌ ‌తన ముద్ర వేస్తోంది. ఇందులో భాగంగా భారత్‌లో జరుగుతున్న ప్రతిష్టాత్మక ఇండియా ఏఐ ఇంపాక్ట్ ‌సమ్మిట్‌-2026లో పాల్గొనేందుకు గూగుల్‌, ఆల్ఫాబెట్‌ ‌సీఈఓ సుందర్‌ ‌పిచాయ్‌ ‌బుధవారం భారత్‌కు చేరుకున్నారు. ఈ సంద‌ర్భంగా దిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ప్రధాని…