ఎండల తీవ్రత తో అప్రమత్తం గా ఉండాలి

* కలెక్టర్లకు దిశానిర్దేశం చేయాలని సీఎస్కు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు హైదరాబద్: తీవ్రమైన వడ గాలులు, ఎండ తీవ్రతపై వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సూచించారు. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండనున్నందున ఆయా జిల్లాల అధికారులు అవసరమైన…
