అసోంలో కూలిన సుఖోయ్ యుద్ధ విమానం

– ఇద్దరు పైలట్ల దుర్మరణం – వారిలో ఒకరు ‘ఆపరేషన్ సిందూర్’ పైలట్ పూర్వేశ్ న్యూదిల్లీ, మార్చి 6: అస్సాంలోని కర్బీ ఆంగ్లాంగ్లో వైమానిక దళానికి చెందిన సుఖోయ్ జెట్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్లు చనిపోగా వారిలో ఒకరైన ఫ్లైట్ లెప్టినెంట్ పూర్వేష్ దురాగ్కర్(28) ఆపరేషన్ సిందూర్లో పాల్గొన్నట్లు సమాచారం. ఈ…
