Tag #Students concerned #over contaminated food #Gudur tribes girls hostel

కలుషిత ఆహారం పెట్టారంటూ విద్యార్థుల ఆందోళన

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 23: రాష్ట్రంలో ప్రభుత్వ గురుకుల, ఆశ్రమ పాఠశాలల పరిస్థితితులు రోజురోజుకు దిగజారుతున్నాయి. నాణ్యత లేని, కలుషిత ఆహారం పెడుతున్నారని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తరచుగా జరుగుతున్న ఫుడ్‌ ‌పాయిజన్‌ ‌ఘటనలతో వందలాదిమంది విద్యార్థినులు అస్వస్థతకు గురై దవాఖానల పాలవుతున్నారు. ఇటీవలే నాగర్‌కర్నూల్‌ ‌సంఘటన మరవకముందే జనగామ జిల్లా పాలకుర్తి…