Tag Student Violence

“విద్యార్థుల రక్తంలోకి అతను బుల్లెట్లను దించాడు..”

“ ఈ ఏడాది జులై 20న, దిల్లీ జంతర్ మంతర్ లో, విద్యార్థులను చితకబాదారు. విచక్షణారహితంగా కొట్టారు. లాఠీచార్జి చేశారు. హింసా ప్రయోగం ఏ స్థాయిలో జరిగిందంటే, పోలీసులు పెల్లెట్ తుపాకిలను కూడా బీహార్ లో ఉపయోగించారు. ఏకే -47 తుపాకీలతో వారిని కాల్చారు. ఇప్పటివరకు పెల్లెట్ గన్స్ వాడకం కల్లోలిత ప్రాంతాల్లోనే పరిమితం అయింది.…