హిడ్మా ఎన్కౌంటర్పై నిజనిర్ధారణకు విద్యార్థుల బృందం

– బూటకపు ఎన్కౌంటర్ ఆరోపణల నేపథ్యంలో నిర్ణయం – తమకు ఇబ్బందులు కలిగించవద్దని మావోయిస్టులకు లేఖ హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 1 : ఆంధ్రప్రదేశ్లోని మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో నవంబర్ 18న జరిగిన ఎదురుకాల్పుల ఘటనపై వాస్తవాలు తెలుసుకోవడానికి దేశంలోని ప్రముఖ విశ్వవిద్యాలయాలకు చెందిన విద్యార్థుల బృందం నిజనిర్ధారణ యాత్రకు సిద్ధమైంది. ఓయూ ఆర్ట్స్ కాలేజీ…
