కెసిఆర్ స్ఫూర్తితో జాగృతి పోరాటం

– అందరినీ కలుపుకుని సామాజిక తెలంగాణ కోసం పోరు – జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హైదరాబాద్,ప్రజాతంత్ర,సెప్టెంబర్ 9: కేసీఆర్ అజెండాను తెలంగాణ జాగృతి తరఫున ముందుకు తీసుకెళ్తామని ఆ సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. కాళోజీ జయంతి సందర్భంగా జాగృతి కార్యాలయంలో కాళోజీ చిత్రపటానికి ఆమె పూలమాల వేసి నివాళులర్పించారు. బుధవారం చాకలి…
