వయోవృద్ధులను వేధిస్తే కఠిన చర్యలు

– హన్మకొండ డిస్ట్రిక్ట్ జడ్జి డాక్టర్ పట్టాభి రామారావు హన్మకొండ, ప్రజాతంత్ర, నవంబర్ 19: ట్రిబ్యునల్ బెంచ్ సీనియర్ సిటిజన్స్కు వరం అని, వారికి ఏ సమస్య వచ్చినా ట్రిబ్యునల్ బెంచ్కు ఫిర్యాదు చేయవచ్చని హన్మకొండ జిల్లా జడ్జి డాక్టర్ కె.పట్టాభిరామా రావు తెలిపారు, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అధారిటీ హన్మకొండ ఆధ్వర్యంలో డాక్టర్ అనితా…
