Tag #strengthen #defence sector #PM Modi

రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేస్తాం

– ప్రధాని మోదీ – న్యూదిల్లీ, సెప్టెంబర్‌25: ఉత్తర్‌ ప్రదేశ్‌లో భారత రక్షణరంగ ఉత్పత్తుల్ని మరింత బలోపేతం చేస్తూ రైఫిల్స్‌ తయారీ త్వరలో ప్రారంభం కానుందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. గురువారం ఉత్తర్‌ ప్రదేశ్‌ లోని నోయిడాలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శన సందర్భంగా మాట్లాడిన మోదీ.. భారత సైన్యం స్వయం సమృద్ధి (ఆత్మనిర్భర్‌)…