తీవ్రమవుతున్న పిచ్చి కుక్కల బెడద

– భైంసాలో ఒక్కరోజే 50 మందిపై దాడి నిర్మల్,ప్రజాతంత్ర,జనవరి6: కుక్కల స్వైర విహారంతో జనం బెంబేలెత్తి పోతున్నారు. అవి దాడి చేసినప్పుడు హడావిడి చేస్తున్న అధికారులు తరవాత మరిచి పోతున్నారు. గ్రామం నుంచి పట్టణం వరకు కుక్కల బెడద తీవ్రం అవుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. తాజా నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో ఓ పిచ్చి…
