వెంకటాద్రి ఎక్స్ప్రెస్పై దుండగుల రాళ్ల దాడి

– గస్తీ పోలీసులు రావడంతో ముఠా పరార్ - ముఠాలో పోలీసులకు చిక్కిన ఇద్దరు మహిళలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 8: ఒడిశా, బిహార్ రాష్ట్రాల తరహాలో తెలంగాణలోనూ రైలుపై దాడి జరగడం కలకలం రేపింది. తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ సపంలో వెంకటాద్రి ఎక్స్ప్రెస్ లక్ష్యంగా దుండగులు రాళ్లతో దాడికి తెగబడ్డారు. గస్తీలో ఉన్న పోలీసులు…
