దేశంలో నిలకడగా కొరోనా రోజువారీ కేసులు
కొత్తగా 13,615 మందికి పాజిటివ్…20 మంది మృతి న్యూ దిల్లీ, జూలై 12: దేశంలో కొరోనా కేసుల సంఖ్య కొంచెం అటుఇటుగా నిలకడగా ఉంది. సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు 13,615 మంది వైరస్ బారినపడగా.. మరో 20మంది ప్రాణాలు కోల్పోయారు. కొవిడ్ నుంచి తాజాగా 13,265 మంది కోలుకున్నారు. మొత్తం కోలుకున్నవారి…
