తెలంగాణ ఉద్యమకారుల త్యాగానికి చట్టబద్ధ గుర్తింపు దక్కాలి..!

“తెలంగాణ ఉద్యమకారులు ప్రభుత్వాన్ని యాచించడం లేదు.. తాము చేసిన త్యాగానికి కనీస గుర్తింపును, ఆత్మగౌరవాన్ని మాత్రమే ఆశిస్తున్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో ప్రకటించిన రూ. 25,000 పెన్షన్, ఇండ్ల స్థలాలు, కేసుల ఉపసంహరణ మరియు ప్రభుత్వ ఉద్యోగాల హామీలు నిజమైన యోధులకు అందాలన్నా.. నకిలీలను ఏరివేయాలన్నా నిబంధనల సరళీకరణ అత్యంత అవసరం.”…
