Tag State Revenue

రాచరికం నుంచి ప్రజాస్వాంలోకి..

గత పాలనలో విద్యా వ్యవస్థ నిర్వీర్యం పదేళ్లలో మొదటిసారిగా, డైట్ చార్జీలు కాస్మోటిక్ చార్జీల పెంపు డోర్నకల్ నియోజకవర్గంలో రూ.150 కోట్లతో ఇంటిగ్రేటెడ్ పాఠశాల అర్హులంద‌రికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు రాష్ట్ర రెవెన్యూ, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలంగాణలో గత పదేళ్లుగా విద్యావ్యవస్థను పట్టించుకున్నవారే లేరని, పేదల విద్యను పట్టించుకోకుండా రాచరికపు పాలన కొనసాగించారని…

ఇం‌దిరమ్మ రాజ్యంలో పేదలకు సంక్షేమ పథకాలు

రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచారశాఖ మంత్రి పొంగులేటి రూ 3.60 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు జూలూరుపాడు, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 3: ‌పేదలందరికీ సంక్షేమ పథకాలను అందించడమే కాంగ్రెస్‌ ‌ప్రభుత్వ లక్ష్యమని రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలోని మాచినేనిపేటతండా,…

You cannot copy content of this page