పబ్లిక్ గార్డెన్స్లో రాష్ట్ర అవతరణ ఉత్సవాలు
ఏర్పాట్లపై సిఎస్ సోమేశ్ కుమార్ ఉన్నత స్థాయి సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 20 : రాష్ట్ర అవతరణ దినోత్సవమైన జూన్ 2న ఉదయం ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుగా అమర వీరుల స్తూపం వద్దకు చేరుకొని తెలంగాణ అమరులకు నివాళులు అర్పిస్తారని, అనంతరం పబ్లిక్ గార్డెన్కు చేరుకొని జాతీయ పతాకావిష్కరణ గావిస్తారని సిఎస్ సోమేష్ కుమార్…
