ఆదాయం పెంపుపై దృష్టి సారించాలి

– ఆర్థిక సంఘం చైర్మన్ సిరిసిల్ల రాజయ్య – ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల అధికారులతో సమీక్ష నిజామాబాద్ జూలై 19 : స్థానికంగా అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకుంటూ ఆదాయ వనరులను పెంపొందించుకునే దిశగా స్థానిక సంస్థలు చిత్తశుద్ధితో కృషి చేయాలని రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ సిరిసిల్ల రాజయ్య సూచించారు.…
