రైతుల ప్రయోజనాలకే ప్రాధాన్యం

రాష్ట్రానికి గోదావరి, కృషా నదులే జీవనాధారం గోదావరి – బనకచర్లకు ఆనాడే అంకురార్పణ బనకచర్లపై అవసరమైతే సుప్రీంకోర్టుకైనా వెళ్తాం.. మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 18 : గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుపై ఏ విధంగా ముందుకెళ్లాలో విపక్షాలతో చర్చించామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రాజకీయాల కన్నా రైతుల ప్రయోజనాలే ముఖ్యమని ఆయన…
