Tag State Education Minister Sabita Indra Reddy

ఎం‌సెట్‌ ‌ఫలితాలు విడుదల చేసిన మంత్రి సబిత

ఇంజినీరింగ్‌లో లక్ష్మీసాయి లోహిత్‌రెడ్డికి మొదటి ర్యాంకు త్వరలోనే కౌన్సిలింగ్‌ ‌మొదలు పెడతామని వెల్లడి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్12 : ‌తెలంగాణ రాష్ట్ర ఎంసెట్‌ ‌ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ఇంజినీరింగ్‌, అ‌గ్రికల్చర్‌లో టాప్‌-10 ‌ర్యాంకులు సాధించిన వారి పేర్లను వెల్లడించారు. హైదరాబాద్‌ ‌జేఎన్‌టీయూహెచ్‌ ‌ప్రాంగణంలో మంత్రి ఫలితాలను విడుదల…

You cannot copy content of this page