ముఖ్యమంత్రికి ఎంపీల అభినందనలు

న్యూదిల్లీ, ప్రజాతంత్ర, డిసెంబర్ 11 : తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ను ఘనంగా నిర్వహించినందుకు కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు పార్లమెంటు సభ్యులు దిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డిని పార్లమెంటులో కలిసి అభినందించారు. అలాగే సమ్మిట్ సందర్భంగా రాష్ట్రానికి రూ.5.75 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు వివిధ సంస్థలు ముందుకొచ్చిన నేపథ్యంలో వారందరూ కలిసి అభినందనలు…
