పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది

ఎక్కడా రీపోలింగ్ అవకాశాలు లేవు రాష్ట్రంలో మొత్తంగా 70.74 శాతం పోలింగ్ నమోదు గత ఎన్నికలతో పోలిస్తే 3 శాతం తగ్గింది అత్యధికంగా యాదాద్రి జిల్లాలో 90.03 శాతం అత్యల్పంగా హైదరాబాద్లో 46.56 శాతం మునుగోడు నియోజకవర్గంలో అత్యధికంగా 91.5 శాతం యాకుత్ పురాలో అత్యల్పంగా 39.6 శాతం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్…