గ్రామీణ స్ఫూర్తిని ప్రతిబింబిస్తున్న స్టాల్స్

మార్కెటింగ్ ఇన్నోవేషన్కు అద్దంపడుతున్నాయి – మంత్రి సీతక్కకు ప్రశంసలు – సరస్ మేళా సందర్శించిన గవర్నర్ జిష్ణుదేవ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 29: మహిళా స్వయం సహాయక బృందాలు నిర్వహిస్తున్న స్టాళ్లు చాలా బాగున్నాయని, గ్రామీణ ప్రాంతాల స్ఫూర్తి, మార్కెటింగ్ ఇన్నోవేషన్కు సరస్ ఫెయిర్ అద్దం పడుతోందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్క సంతోషం వ్యక్తం చేశారు.…
