హైదరాబాద్ లో శ్రీరామ నవమి శోభాయాత్ర

– యాత్రను ప్రారంభించిన గవర్నర్ శుక్లా – బందోబస్తు పర్యవేక్షించిన సిపి సజ్జన్నార్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 27: హైదరాబాద్ నగరంలో శ్రీరామ నవమి శోభాయాత్రను గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రారంభించారు. సీతారాంబాగ్ ఆలయం నుంచి సుల్తాన్ బజార్ లోని హనుమాన్ వ్యాయామశాల వరకు ఇది కొనసాగనుంది. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడారు. ఏళ్లతరబడి నగరంలో…
