ప్రపంచ తెలుగు మహాసభలకు శ్రీపాదకు ఆహ్వానం

రాజమహేంద్రవరం,మే 20 : చైతన్య సారస్వత పరిషత్ సౌజన్యంతో అంతర్జాతీయ సాహిత్య సంస్థ శ్రీశ్రీ కళా వేదిక ఆధ్వర్యంలో వచ్చే నెల 6, 7వ తేదీల్లో రాజమహేంద్రవరం నగరంలో జరిగే 7వ ప్రపంచ తెలుగు మహాసభలకు శ్రీపాద శ్రీనివాస్ కు ఆహ్వానం అందింది.ఈ మేరకు శ్రీశ్రీ కళా సంస్థ జాతీయ అధ్యక్షులు జి.ఈశ్వరీ భూషణం,…
